News

మూడో రోజుకు చేసిన జగన్ దీక్ష


జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరింది. దీంతో ఆమనకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న జగన్‌ కొద్దిగా నీరసించారని, బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నాయని, జగన్‌ దీక్షకు మద్దతుగా మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు చేస్తున్నారు. జగన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.